Pawan Kalyan : మెట్ల మార్గాన తిరుమలకు పవన్.. ఏ రోజంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష మంగ‌ళ‌వారానికి దీక్ష మూడో రోజుకు చేరుకుంది

Update: 2024-09-24 03:31 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష మంగ‌ళ‌వారానికి దీక్ష మూడో రోజుకు చేరుకుంది. 11 రోజుల పాటు దీక్షలో ఉండే ప‌వ‌న్‌.. ఆపై తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. ఈ క్ర‌మంలోనే 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీన వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. 2వ తేదీన తిరుమల కొండపైనే ఉంటారు. ఆపై 3వ తేదీన తిరుపతిలో వారాహి సభలో పాల్గొంటారు. 

Tags:    

Similar News