ఏపీలో పార్టీ(AP political parties) మార్పులు ఊపందుకున్నాయి.

ఏపీలో పార్టీ(AP political parties) మార్పులు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి నాయకులు అధికారపార్టీవైపు పరుగులు పెడుతున్నారు. అధికారపార్టీ నాయకులు కూడా చేరికలకు సంబంధించిన వ్యవహారంపై ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వైసీపీకి(YCP) 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీకి 11 మంది రాజ్యసభ(Rajyasabha) సభ్యులున్నారు. వైసీపీకి నలుగురు లోక్‌సభ సభ్యులున్నారు. ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఉన్నారు. వీరందరినీ పార్టీలో చేర్చుకోవడంపై కూటమి నేతలు దృష్టి పెట్టారు. కూటమివైపు వెళ్లేందుకు వైసీపీ నేతలు కూడా మొగ్గు చూపుతున్నారనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో చేరికలపై కూటమి నేతలు ఏమంటున్నారు.. ప్రముఖ జర్నలిస్ట్‌ వైఎన్‌ఆర్‌(Journalist YNR) విశ్లేషణ ఈ వీడియోలో..



Updated On 31 Aug 2024 1:30 AM GMT
Eha Tv

Eha Tv

Next Story