శ్రుతి హాసన్ కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎప్పుడూ సోషల్ మీడియలో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండే ఈ బ్యూటీ.. లైవ్ చాట్ ద్వారా ఫ్యాన్స్ తో మాట్లాడుతుంది. ఈసందర్భంగా ఆమెకు వింత ప్రశ్న ఎదుయ్యింది.

శ్రుతి హాసన్ కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎప్పుడూ సోషల్ మీడియలో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండే ఈ బ్యూటీ.. లైవ్ చాట్ ద్వారా ఫ్యాన్స్ తో మాట్లాడుతుంది. ఈసందర్భంగా ఆమెకు వింత ప్రశ్న ఎదుయ్యింది.

ఈ సోషల్ మీడియా వచ్చిన తరువా తసెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోయింది. సెలబ్రిటీలు కూడా తమ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండాలి అని ఆరాటపడుతున్నాన్నారు. వారితో కలిసి చిట్ చాట్ లు పెడుతూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. అయితే ఇలా చేసే క్రమంలో సెలబ్రిటీలకు వారి ఫ్యాన్స్ అప్పుడప్పుడు షాక్ ఇస్తుంటారు. ఇలా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసే బ్యాచ్ లో శ్రుతి హాసన్ కూడా ఉన్నారు. శ్రుతి హాసన్ కు కూడా అప్పుడప్పుు కొన్ని షాక్ లు తప్పలేదు. ఇక రీసెంట్ గా కూడా శ్రుతి హాసన్ కు షాక్ ఇచ్చారు నెటిజన్లు.

టైమ్ దొరకినప్పుడల్లా.. సోషల్ మీడియాలో నెటిజన్స్ తో చిట్ చాట్ చేయడం హీరోయిన్ శ్రుతి హాసన్ కు బాగా అలవాటు. ఈక్రమంలో తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది బ్యూటీ. ఆస్క్ మీ అంటూ ఆమె అడగటం పాపం.. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు నెటిజన్లు. నిర్వహించింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లైవ్ చాటింగ్ లో పాల్గొంది శృతిహాసన్. ఈక్రమంలో శ్రుతి హాసన్ షాక్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అడిగారు ఓ నెటిజన్.

ఓ అభిమాని ప్రశ్నిస్తూ.. ఈ విధంగా అడిగాడు నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను.. ఈ ప్రశ్నకు బదులిచ్చిన శ్రుతి హాసన్.. నో అని చెప్పేసింది. ఇవే కాదు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆమె కూలు గా సమాధానం చెప్పింది. ఇక మరో నెటిజన్ చాట్ చేస్తూ.. మీరు వర్జినేనా.. అని అడిగేశాడు. ఇక దాంతో శృతి హాసన్ కు కోపం ఆగలేదు. ఆ నెటిజన్ వర్జిన్ స్పెల్లింగ్ తప్పురాయడంతో ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో.. అంటూ.. దిమ్మతిరిగేలా ఘాటుగా సమాధానం చెప్పింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు నెటిజన్లు.

ఈ ప్రశ్న అడిగినందకు ఫైర్ అయ్యావు బాగానే ఉంది కాని.. అతని ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు అంటూ శృతీని ట్రోల్ చేస్తున్నారు. ముందు నువ్వు వర్జిన్ ఆ లేదా అనేది చెప్పాలంటూ.. ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది శృతీ హాసన్. సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది శృతి హాసన్. రీసెంట్ గా చిరంజీవిక జోడీగా వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ సరసన వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. అంతే కాదు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది.

ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ సలార్ సినిమాలో నటిస్తోంది శృతి హాసన్. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్.. తనసోంత ఇమేజ్ తో ఎదిగింది. నటన విషయంలో.. గ్లామర్ విషయంలో తనకు తానేసాటి అని నిరూపించుకుంది బ్యూటీ. నటిగామాత్రమే కాకుండా సింగర్ గా కూడా తన సత్తా చాటింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్.. ఓ మై ఫ్రెండ్, 3, సెవెంత్ సెన్స్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ సాధించింది. అప్పటి వరకూ ఆమెపై ఉన్న ఐరన్ లెగ్ అనే అపవాదు పోయి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది బ్యూటీ.

Updated On 17 March 2023 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story