అనారోగ్యం తో హాస్పిటల్ లో చేరిన యజమాని మళ్లీ తిరిగి వస్తాడని ఆ మూగ జీవి అతనికోసం మూడు నెలలుగా ఎదురుచూస్తుంది . హాస్పిటల్ రూమ్ దగ్గరలోనే కాపలాకాస్తూ తన యజమానిఈ రోజే వచ్చేస్తాడు... అన్నట్లు గా అక్కడే తిష్టవేసింది. పాపం ఆ మూగజీవికి తెలియదు తన యజమాని తిరిగిరాని లొకాలికి వెళ్లిపోయాడని. తిరిగి వచ్చి మళ్లీ ఎప్పటికి తనతో ఆడుకోలేడని .!

అనారోగ్యం తో హాస్పిటల్ లో చేరిన యజమాని మళ్లీ తిరిగి వస్తాడని ఆ మూగ జీవి అతనికోసం మూడు నెలలుగా ఎదురుచూస్తుంది . హాస్పిటల్ రూమ్ దగ్గరలోనే కాపలాకాస్తూ తన యజమానిఈ రోజే వచ్చేస్తాడు... అన్నట్లు గా అక్కడే తిష్టవేసింది. పాపం ఆ మూగజీవికి తెలియదు తన యజమాని తిరిగిరాని లొకాలికి వెళ్లిపోయాడని. తిరిగి వచ్చి మళ్లీ ఎప్పటికి తనతో ఆడుకోలేడని .!

తమిళనాడు సేలం లో జరిగిన ఒక హృదయవిదారకైమన ఘటన ఇది . సేలం లో మోహన్ కుమార మంగళం అనే వ్యక్తి మూడునెలల క్రితం అనారోగ్యం తో గవర్నమెంట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆరోజు నుండి తాను ఏంటో ప్రేమగా పెంచు శునకం ఆసుపత్రి గాడి బయటే కాపలా ఉండేది . తన యజమాని వస్తాడని తనని ముద్దాడుతాడని ఆశతో ఎదురుచూస్తూ ఉంది. మోహన్ కుమార మంగళం అనారోగ్యం తో చికిత్స పొందుతూ మరణించి ఇప్పటికి మూడు నెలలు గడిపోతుంది. కానీ ఆ శునకం మాత్రం ఆ ఆసుపత్రి గది దగ్గరలోనే కాపలా కాస్తూఉంది. ఆసుపత్రి సిబ్బంది ఎన్ని సార్లు తరిమేసి మల్లి అక్కడికే వచ్చి కూర్చుంటుంది. ఈ సంఘటన నేరుగా చూయినా వారి గుండెలు బరువెక్కయ్యాయి .

Updated On 16 March 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story