✕
Karnataka : ఈ 500 తీసుకుని పాస్ చేయండి సార్..!
By ehatvPublished on 20 April 2025 6:20 AM GMT
కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి.

x
కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు రూ.500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు. ఇంకొందరైతే 'నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది' అని రాశారు. మరికొంత మంది 'మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి' అని వేడుకున్నారు.

ehatv
Next Story