రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లా ఎల్లారెడ్డి పేట మండటం కిషన్‌దాస్‌ పేట ప్రాథమిక పాఠశాలలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.

రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లా ఎల్లారెడ్డి పేట మండటం కిషన్‌దాస్‌ పేట ప్రాథమిక పాఠశాలలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. పదేళ్లపాటు పిల్లలకు పాఠాలు చెప్పిన ఉపధ్యాయుడు(Teacher) శ్రీనివాస్‌ ఆ స్కూల్‌(school) నుంచి మరో పాఠశాలకు ట్రాన్సఫర్‌(Transfer) అయ్యారు. విద్యార్థులను ఎంతో అభిమానంగా చూసుకున్న ఆయనంటే బడి పిల్లలకు కూడా ఇష్టమే. అందుకే శ్రీనివాస్‌ పాఠశాలను విడిచి వెళుతుంటే పిల్లలు వెక్కి వెక్కి ఏడ్చారు. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్‌ అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెడుతుంటే ఆ దృశ్యం చూసిన వారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. విద్యార్థులు అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీనివాస్‌ నిజంగా ధన్యుడు.

Eha Tv

Eha Tv

Next Story