టీపిసిసి(TPCC) ఓబిసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా యువ నేత యూవీ. సురేష్ యాదవ్ ను(UV Suresh yadav) ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ(AICC) ఓబీసీ సెల్ ఛైర్మన్, హర్యానా మాజీ మంత్రి కెప్టెన్ అజయ్ ‌సింగ్ యాదవ్(Ajay singh yadav) నియామక పత్రం అందజేశారు.

టీపిసిసి(TPCC) ఓబిసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా యువ నేత యూవీ. సురేష్ యాదవ్ ను(UV Suresh yadav) ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ(AICC) ఓబీసీ సెల్ ఛైర్మన్, హర్యానా మాజీ మంత్రి కెప్టెన్ అజయ్ ‌సింగ్ యాదవ్(Ajay singh yadav) నియామక పత్రం అందజేశారు.

ఓబిసి(OBC) డిపార్ట్మెంట్ వర్కింగ్ ఛైర్మన్‌గా నియమించినందుకు ఏఐసీసీ, టిపిసిసి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన యూవీ సురేష్ యాదవ్, తెలంగాణలో(Telangana) పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నాయకుల ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, ఓబీసీల సంక్షేమానికి కృషి చేస్తానని యూవీ సురేష్ యాదవ్ ప్రకటించారు

Updated On 14 Dec 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story