కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్ సింగ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ నియామ‌కం వెంట‌నే అమ‌లులోకి ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ప్ర‌స్తుత బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌నే ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా అధ్య‌క్ష మార్పుపై వ‌స్తున్న వార్త‌ల‌ను కొట్టిప‌డేసిన రాష్ట్ర నేత‌లు.. కిష‌న్ రెడ్డి నియామ‌కంతో సైలెంట్ అయ్యారు.

కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్ సింగ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ నియామ‌కం వెంట‌నే అమ‌లులోకి ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ప్ర‌స్తుత బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌నే ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా అధ్య‌క్ష మార్పుపై వ‌స్తున్న వార్త‌ల‌ను కొట్టిప‌డేసిన రాష్ట్ర నేత‌లు.. కిష‌న్ రెడ్డి నియామ‌కంతో సైలెంట్ అయ్యారు.

Updated On 4 July 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story