మే 22 తేదీ సోమవారం నాడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ ప్రకాశం హాల్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

మే 22 తేదీ సోమవారం(Monday) నాడు టీపీసీసీ(TPCC) విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్(TPCC Working President) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్(Gandhi Bhavan) ప్రకాశం హాల్(Prakasham Hall) లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన ఈ సమావేశం జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ స‌మావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే(Manikrao Thackrey) ముఖ్యఅతిథిగా హాజ‌రుకానున్నారు. స‌మావేశంలో పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, పీసీసీ సభ్యులు సమావేశంలో పాల్గొంటారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ స‌మావేశంలో చర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Updated On 20 May 2023 9:42 PM GMT
Yagnik

Yagnik

Next Story