తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఎట్టకేలకు సాధించింది. పదేళ్ల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. దశాబ్ద కాలం అధికారానికి దూరమైన కాంగ్రెస్(congress) పార్టీని తెలంగాణలో తొలిసారి గద్దెనెక్కించిన ఘనత పీసీసీ చీఫ్ రేవంత్‎రెడ్డికే(TPCC revanth Reddy) దక్కింది. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి..తెలంగాణలో తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చిన ఘతన కూడా రేవంత్‌‎రెడ్డిదే. అతడే ఒక సైన్యమై..అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే కాంగ్రెస్‎ పార్టీకి అఖండ విజయాన్ని అందించి..చరిత్ర సృష్టించారు రేవంత్‎రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి..అధికారానికి చేరువ చేసిన అనుమలు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ.

Updated On 4 Dec 2023 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story