టీపీసీసీ ప్రచార కమిటీ తొలి సమావేశం నేడు జ‌రుగ‌నుంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ (ఇందిరా భవన్)లో ఈ స‌మావేశం జ‌రుగుతుంది.

టీపీసీసీ ప్రచార కమిటీ(TPCC Campaign Committee) తొలి సమావేశం నేడు జ‌రుగ‌నుంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ(TPCC Campaign Committee Chairman Madhu Yashki Goud) అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్(Gandhi Bhavan (ఇందిరా భవన్)లో ఈ స‌మావేశం జ‌రుగుతుంది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) లతో పాటు ప్రచార కమిటీ సభ్యులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలలో తీసుకోవాల్సిన వ్యూహాలపై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

Updated On 3 Aug 2023 10:35 PM GMT
Yagnik

Yagnik

Next Story