నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటి హల్ 1 లో కేబినెట్ సమావేశం జ‌రుగ‌నుంది.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటి హల్ 1 లో కేబినెట్ సమావేశం జ‌రుగ‌నుంది. ఈ మావేశంలోఅసెంబ్లీలో ప్ర‌వేశ‌ పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి మంత్రి మండ‌లి అమోదం తెలపనుంది. స్కిల్ యూనివర్సిటి, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండ‌ర్, రైతు భరోసా విధివిధానాలతో పాటు లీగల్ డిపార్ట్ మెంట్‌లో పలు పేర్ల మార్పులపై చ‌ర్చించి కేబినెట్ అమోదం తెలుప‌నుంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, RRR పరిధిలోని పంచాయతీలను కార్పోరేషన్‌లో విలీనంపై కేబినెట్ స‌మావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story