☰
✕
పార్టీ ఫిరాయించిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలకు న సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
x
పార్టీ ఫిరాయించిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలకు న సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, గాంధీ, శ్రీనివాస్రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలంటూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పిటిషన్ వేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని మొదటగా పిటిషన్ వేశారు. దీంతో మొదటి పిటిషన్తో పాటు రెండో పిటిషన్ను విచారిస్తానన్న సుప్రీంకోర్టు తెలిపింది. ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణ జరిగే రోజే రెండో పిటిషన్పై విచారణ చేస్తామంటూ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ehatv
Next Story