నిజామాబాద్‌(Nizamabad) జిల్లాలో హత్యల కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ప్రశాంత్‌(Prashant) అనే వ్యక్తి హత్య చేశాడు. ప్రసాద్(Prasad) అనే కుటుంబాన్ని అతి కిరాతకంగా చంపేశాడు. 15 రోజుల సమయంలో ఈ హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడుని అరెస్ట్(Arrest) చేసిన పోలీసులకు షాక్‌ గురిచేసే వార్తలు బయటపడ్డాయి. పోలీసుల వివరాల ప్రకారం..

నిజామాబాద్‌(Nizamabad) జిల్లాలో హత్యల కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ప్రశాంత్‌(Prashant) అనే వ్యక్తి హత్య చేశాడు. ప్రసాద్(Prasad) అనే కుటుంబాన్ని అతి కిరాతకంగా చంపేశాడు. 15 రోజుల సమయంలో ఈ హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడుని అరెస్ట్(Arrest) చేసిన పోలీసులకు షాక్‌ గురిచేసే వార్తలు బయటపడ్డాయి. పోలీసుల వివరాల ప్రకారం..

మాక్లుర్‌కు చెందిన ప్రసాద్‌ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు వరుసగా హత్యగావిస్తూ(Murder) వచ్చారు. వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలను పడేశాడు. ప్రసాద్‌ను నిజామాబాద్-కామారెడ్డి(Kamareddy) నేషనల్‌ హైవేలోని అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ భార్యను చంపి మృతదేహాన్ని బాసర(Basara) నదిలో పడేశాడు. ప్రసాద్‌ పెద్ద సోదరిని చంపాడు.. అంతేకాదు ప్రసాద్ పిల్లలను చంపి సోన్ బ్రిడ్జి దగ్గర మృతదేహాలను పడేశాడు. ఈ హత్యల తర్వాత ప్రసాద్‌ చిన్న సోదరిని హతమార్చాడు. మృతులంతా ఒకే కుటుంబం వారు కావడంతో సుమోటోగా తీసుకున్న పోలీసులు(Police).. దర్యాప్తు చేస్తుండగా ఈ హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రశాంత్.. ప్రసాద్‌కు స్నేహితుడే కావడం గమనార్హం. ప్రసాద్‌ ఇంటి కోసం ఈ హత్యలకు పాల్పడ్డాడని తేలింది. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్‌ ఈ మధ్యే భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెల్లతో కలిసి మాచారెడ్డికి మకాం మార్చాడు. దీంతో మాక్లుర్‌లో ఉన్న ప్రసాద్ ఇంటిని స్నేహితుడు ప్రశాంత్‌ తన సొంతం చేసుకోవాలనుకుని ఈ మర్డర్లకు స్కెచ్‌ వేశాడు.

Updated On 18 Dec 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story