కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో శాస‌న స‌భ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు

కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో శాస‌న స‌భ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ గణేష్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు, హైదారాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ గణేష్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు శుభాకాంక్షలు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story