తెలంగాణలో టీడీపీకి(TTDP) గ‌ట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి(Raoula Chandrasekhar Reddy) పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆపై బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్(KTR) సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. రావులకు పార్టీ కండువా క‌ప్పిన కేటీఆర్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తెలంగాణలో టీడీపీకి(TTDP) గ‌ట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి(Raoula Chandrasekhar Reddy) పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆపై బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్(KTR) సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. రావులకు పార్టీ కండువా క‌ప్పిన కేటీఆర్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

1982లో టీడీపీలో(TDP) చేరిన రావుల‌.. పార్టీ తరపున 1994, 2009 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్ గా పని చేశారు. ఆపై టీడీపీకి రాజ్య‌స‌భ‌లో ప్రాతినిధ్యం వ‌హించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ ముఖ్యనేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. రావుల మాత్రం పార్టీలోనే ఉన్నారు. నేడు పార్టీ మారారు.

Updated On 20 Oct 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story