రాజేంద్రనగర్‌లో(Rajendranagar) గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 80 కిలోల గంజాయిని(Weed) రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం స్వాధీనం చేసుకుంది. విశాఖ(Vishaka) నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా ఎస్‌వోటీ బృందం పట్టుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కారును సీజ్‌ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.

రాజేంద్రనగర్‌లో(Rajendranagar) గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 80 కిలోల గంజాయిని(Weed) రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం స్వాధీనం చేసుకుంది. విశాఖ(Vishaka) నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా ఎస్‌వోటీ బృందం పట్టుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కారును సీజ్‌ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. కారు వెనుక భాగంలో గంజాయి దాచి పెట్టి తరలించాలని ప్లాన్‌ వేశారు. పోలీసులకు(Police) ఏమాత్రం అనుమానం రాకుండా కారులో ప్రతేకంగా ఓ స్థావరాన్ని నిందితులు ఏర్పాటు చేసుకున్నారు. పోలీస్‌ చెక్‌ పోస్ట్ లేని మార్గాల ద్వారా హైదరాబాద్‌కు(Hyderabad) గంజాయిని తరలించారని పోలీసులు వెల్లడించారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. పోలీసు చెక్ పోస్ట్ లేని దారి నుండి కారులో హైదరాబాద్ కు వచ్చిన స్మగ్లర్లు.

Updated On 27 Dec 2023 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story