✕
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారయ్యారు.

x
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారయ్యారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనలో పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.

ehatv
Next Story