నిర్వాహకులు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికర్డ్ బుక్ వారి మెడల్,మెమెంటో,ప్రశంశా పత్రం అందజేత

కార్యక్రమం ప్రకటించగానే రంగంలోకి దిగి అధ్యయనం చేసిన వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు

నిర్వాహకులు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికర్డ్ బుక్ వారి మెడల్,మెమెంటో,ప్రశంశా పత్రం అందజేత

కార్యక్రమం ప్రకటించగానే రంగంలోకి దిగి అధ్యయనం చేసిన వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు

అధ్యయనం నిర్వాహకులు IWSR INDIA CHIEF డాక్టర్ బి.నరేందర్ గౌడ్, తెలంగాణ కో-ఆర్డినేటర్ A. గంగాధర్ లు

మంగళవారం సాయంత్రం నుండి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించిన వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధుల బృందం

లక్షమందితో కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నట్లు నిర్దారించిన బృందం

అందులో 65 వేల 42 మంది మహిళలు ఉండగా,51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు వెల్లడి

మండలాల వారిగా సూర్యాపేట 19881 వారిలో పురుషులు 8625 స్త్రీలు 11,256,చివ్వేంల స్త్రీలు 10,454,పురుషులు9785,పెన్ పహాడ్ స్త్రీలు11935,8125 పురుషులు,ఆత్మకూరు ఎస్ స్త్రీలు 10156,పురుషులు9521,జాజిరెడ్డి గూడెంలో స్త్రీలు 9985 పురుషులు 8152 మంది పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన

ప్రోగ్రాం పూర్తయ్యాక జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు నరేందర్ గౌడ్, గంగాధర్ లు

వేదిక మీద మంత్రి జగదీష్ రెడ్డికి ఘనంగా పురస్కారం

మెడల్ తో పాటూ మెమెంటో ప్రశంశా పత్రం అందజేసిన సంస్థ నిర్వాహకులు

కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు
కార్యక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించిన
జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హేమంత్ కేశవ్ పాటిల్ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ లను ఘనంగా సత్కరించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నిర్వాహకులు

Updated On 7 Jun 2023 6:27 AM GMT
Ehatv

Ehatv

Next Story