కేటీఆర్‌(KTR) మంత్రి కొండా సురేఖ(Surekha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

కేటీఆర్‌(KTR) మంత్రి కొండా సురేఖ(Surekha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని సంచలన ఆరోపణలు చేవారు. సినీ హీరోయిన్లకు మత్తుపదార్థాలను కేటీఆర్‌ ఎక్కించేవాడని.. అందుకే హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నారన్నారు. ఎన్.కన్వేన్షన్‌(N convention) కూలగొట్టకుండా ఉండేందుకు సమంతను(Samantha) తన వద్దకు పంపించాలని కేటీఆర్‌ నాగార్జునపై ఒత్తిడి చేశాడని.. దీంతో నాగార్జున, నాగచైతన్య ఇద్దరు కలిసి కేటీఆర్‌ దగ్గరికి వెళ్లాలని సమంతపై ఒత్తిడి తేవడంతో సమంత అందుకు అంగీకరించలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండకూడదని నాగార్జున చెప్పడంతోనే.. ఆమె విడాకులు తీసుకుందని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ కూడా అందుకే త్వరగా పెళ్లి చేసుకుందని కొండా సురేఖ అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story