ఖరీదైన లగ్జరీ కార్లు ఏ ముఖేశ్‌ అంబానీ దగ్గరో, ఏ గౌతమ్‌ అదానీ(Gautham Adani) దగ్గరో ఉంటాయనుకుంటారంతా! మార్కెట్‌లోకి వచ్చే ఖరీదైన కార్లను కొనేసుకుంటారని భావిస్తారు. ఇందులో కొంత నిజమున్నప్పటికీ కొన్నిసార్లు లగ్జరీ కార్లను వారి కంటే ముందే ఇతరును కొనేస్తుంటారు. ఇటీవల ఓ ఖరీదైన కారును అదానీ, అంబానీల కంటే ముందే హైదరాబాద్‌లో(Hyderabad) ఓ మహిళ కొనేశారు.

ఖరీదైన లగ్జరీ కార్లు ఏ ముఖేశ్‌ అంబానీ(Mukesh Ambani) దగ్గరో, ఏ గౌతమ్‌ అదానీ(Gautham Adani) దగ్గరో ఉంటాయనుకుంటారంతా! మార్కెట్‌లోకి వచ్చే ఖరీదైన కార్లను కొనేసుకుంటారని భావిస్తారు. ఇందులో కొంత నిజమున్నప్పటికీ కొన్నిసార్లు లగ్జరీ కార్లను వారి కంటే ముందే ఇతరును కొనేస్తుంటారు. ఇటీవల ఓ ఖరీదైన కారును అదానీ, అంబానీల కంటే ముందే హైదరాబాద్‌లో(Hyderabad) ఓ మహిళ కొనేశారు. హర్షిక రావు(Harshika rao) అనే మహిళ ఈ మధ్యనే 2.55 కోట్ల రూపాయలు పెట్టి లోటస్ ఎలెట్రే(Lotus Eletre) ఎలక్రిక్ కారును(Electric Car) కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కారు కొన్న మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టంచారు.
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారులో ఆధునిక ఫీచర్స్ ఉన్నాయట! మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని చెబుతున్నారు.

Updated On 29 Jan 2024 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story