మంత్రి కొండా సురేఖ(Surekha konda) వ్యాఖ్యలపై న్యాయస్థానాన్ని(Court) ఆశ్రయించారు హీరో అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna).

మంత్రి కొండా సురేఖ(Surekha konda) వ్యాఖ్యలపై న్యాయస్థానాన్ని(Court) ఆశ్రయించారు హీరో అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna). నాంపల్లి కోర్టులో(nampally court) పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story