దేశ‌వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్రగతి భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జ‌రిగాయి.

దేశ‌వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు(Independence Day) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్రగతి భవన్‌(Pragathi Bhavan)లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జ‌రిగాయి. ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జండాను ఎగరవేసిన సీఎం కేసీఆర్.. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంత‌రం మిఠాయీలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుక‌ల‌లో సీఎంవో అధికారులు ప్రజా ప్రతినిధులు, ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated On 14 Aug 2023 10:59 PM GMT
Yagnik

Yagnik

Next Story