ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న ఈ కేబినెట్‌ భేటిలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది.

Updated On 17 May 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story