ప్రముఖ మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూశారు

ప్రముఖ మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసులో రామోజీరావు తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన శ్వాస తీసుకోడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్టెంట్ అమర్చి.. ఐసీయూలో చికిత్సను అందిస్తూ వచ్చారు. అయితే శనివారం ఉదయం తెల్లవారుజామున 4:50 కు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్‌సిటీ లోని నివాసానికి తరలింపు.

Updated On 7 Jun 2024 8:03 PM GMT
Yagnik

Yagnik

Next Story