నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను(MLC Elections) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌(Congress) అయితే మిగతా పార్టీల కంటే ఎక్కువగా శ్రమిస్తోంది. డబ్బులు కూడా విపరీతంగా పంచుతోంది.

నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను(MLC Elections) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌(Congress) అయితే మిగతా పార్టీల కంటే ఎక్కువగా శ్రమిస్తోంది. డబ్బులు కూడా విపరీతంగా పంచుతోంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి(Narketpally) మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్(Ashok) పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు ఎవరంటూ అశోక్ పై దాడి చేశారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

Updated On 27 May 2024 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story