మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో(Tummala Nageswara Rao) కాంగ్రెస్(Congress) ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే(Manik Rao Thackeray), పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ప్రచార కమిటీ కో.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో(Tummala Nageswara Rao) కాంగ్రెస్(Congress) ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే(Manik Rao Thackeray), పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas) తదితరులు తుమ్మలతో భేటీ అయ్యారు. హైటెక్ సిటీ మాదాపూర్ లోని మై హోమ్ భుజాలో ఉన్న‌ తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి కాంగ్రెస్ నేత‌లు వెళ్లారు. తుమ్మల నివాసంలో భేటీ కొన‌సాగుతుంది. ఈ భేటీలో తుమ్మ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరే విష‌య‌మై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Updated On 15 Sep 2023 3:01 AM GMT
Ehatv

Ehatv

Next Story