ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించ‌నున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించ‌నున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభకు సీఎం రేవంత్ హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట(మహబూబ్ నగర్) కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ కు సీఎం హాజ‌రుకానున్నారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.

Updated On 3 May 2024 9:31 PM GMT
Yagnik

Yagnik

Next Story