తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్‌(BRS) విలీనం అవుతుందన్నారు. కేసీఆర్‌(KCR) ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌ అవుతారని, కేటీఆర్‌కు(KTR) కేంద్ర మంత్రి పదవి దొరుకుతుందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీలో హరీశ్‌రావు(Harish rao) ప్రతిపక్ష నేత అవుతారని చెప్పారు. కవితకు బెయిల్ వస్తుందని, ఆమె రాజ్యసభ సభ్యురాలు అవతారని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story