అంబర్ పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు.

అంబర్ పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు. సాయంత్రం 5 గంటలకు అంబర్ పేట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరుకానున్నారు.

Updated On 5 May 2024 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story