తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిశాయి. అమరులకు ఘనంగా నివాళులర్పించుకున్నామ‌ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయ‌న మాట్లాడుతూ.. బండి సంజయ్ నిన్న భూపాల పల్లిలో సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన తోపు లేరని బండి సంజయ్ అనడం అర్థ రహితం.. మోసం చేయడం లో మోదీని, బీజేపీ ని మించిన వారు ఉన్నారా అని ప్ర‌శ్నించారు. సింగరేణి ని ప్రైవేటు పరం చేయనని చెప్పి.. బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణకు టెండర్లు ఎందుకు పిలిచారు.. బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిశాయి. అమరులకు ఘనంగా నివాళులర్పించుకున్నామ‌ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయ‌న మాట్లాడుతూ.. బండి సంజయ్ నిన్న భూపాల పల్లిలో సీఎం కేసీఆర్ (CM KCR) పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన తోపు లేరని బండి సంజయ్ అనడం అర్థ రహితం.. మోసం చేయడం లో మోదీని (PM Modi), బీజేపీ ని మించిన వారు ఉన్నారా అని ప్ర‌శ్నించారు. సింగరేణి ని ప్రైవేటు పరం చేయనని చెప్పి.. బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణకు టెండర్లు ఎందుకు పిలిచారు.. బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అని ఎద్దేవా చేశారు.

విభజన చట్టం హామీలను నెరవేర్చని బీజేపీ (BJP) నేతలా.. మాకు సుద్దులు చెప్పేది అని దుయ్య‌బ‌ట్టారు. మీడియా లో స్పేస్ కోసం బండి సంజయ్ (Bandi Sanjay) ఆరాట పడుతున్నారని విమ‌ర్శించారు. ఆయన అధ్యక్ష పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదు.. ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీకి తెలంగాణ లో ఏమైనా ఉంటే కదా.. గ్రాఫ్ పడిపోవడానికి అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పగటి కలలు కంటున్నారు.. కేసీఆర్ ముచ్చటగా మూడో సారి సీఎం కాబోతున్నారని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం ఖాయం అని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మలు అక్కడక్కడా కాంగ్రెస్ నేతలు తగల బెట్టడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ కూడా ఎదో ఊహించుకుని పగటి కలలు కంటోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి సంక్షేమం ఉందా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని అన్నారు. రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపి కొట్లాడుకుంటున్నాయన్నారు. కేసీఆర్ సింహం.. సింగిల్ గానే వస్తారు.. ఎవరితో బీఆర్ఎస్ కు పొత్తు ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మంత్రిగా కేటీఆర్ (KTR) కేంద్ర మంత్రులను కలుస్తున్నారు తప్ప..

Updated On 23 Jun 2023 8:15 AM GMT
Ehatv

Ehatv

Next Story