తెలంగాణ బీజేపీలో కొత్త ముసలం పుట్టుకొచ్చింది.. ఇప్పటి దాకా సఖ్యంగా ఉన్న నేతలంతా కారాలు మిరియాలు నూరుకుంటున్నారు.. అధ్యక్షుడికి ఎవరు మద్దతు తెలపడం లేదు... తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం, టీ-బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసాయి..

తెలంగాణ బీజేపీలో కొత్త ముసలం పుట్టుకొచ్చింది.. ఇప్పటి దాకా సఖ్యంగా ఉన్న నేతలంతా కారాలు మిరియాలు నూరుకుంటున్నారు.. అధ్యక్షుడికి ఎవరు మద్దతు తెలపడం లేదు... తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం, టీ-బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసాయి.. దీంతో ఇప్పటిదాకా ప్రశాంతంగా సమైక్యంగా ఉన్న బీజేపీలో కొత్త రచ్చ మొదలైంది, ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది.. సంజయ్ పై అరవింద్ వ్యాఖ్యలకు కారణం ఏంటి.?

Updated On 14 March 2023 3:03 AM GMT
Ehatv

Ehatv

Next Story