కేసినో కింగ్ చికోటి ప్రవీణ్(Chikoti praveen) రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఈరోజు ఆయన బీజేపీ(BJP)లో చేరారు. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు డీకే అరుణ‌(DK Aruna) సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిక‌పై గ‌తంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రధాని మోదీ(PM Modi) స్ఫూర్తితోనే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు.

కేసినో కింగ్ చికోటి ప్రవీణ్(Chikoti praveen) రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఈరోజు ఆయన బీజేపీ(BJP)లో చేరారు. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు డీకే అరుణ‌(DK Aruna) సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిక‌పై గ‌తంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రధాని మోదీ(PM Modi) స్ఫూర్తితోనే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అక్రమాలను బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని.. అందుకే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. మరోవైపు, కేసినో కేసుల్లో ప్రవీణ్ ను ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే.

Updated On 7 Oct 2023 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story