చంపాపేట్(Champapet) మైనారిటీ గురుకుల పాఠశాల(Gurukula School) ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల(MP elections) నేపథ్యంలో రెడ్డిల్స్లోని కేంద్రానికి ఆదివారం సా.

చంపాపేట్(Champapet) మైనారిటీ గురుకుల పాఠశాల(Gurukula School) ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల(MP elections) నేపథ్యంలో రెడ్డిల్స్లోని కేంద్రానికి ఆదివారం సా. పోలింగ్ సామాగ్రితో విధులకు హాజరయ్యారు. ఉక్కపోతగా ఉందని ఓ ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

Updated On 12 May 2024 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story