కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం దొరికింది. ఈ నెల 25న హనుమకొండలో మొదటి సారిగా ఫ్రాంచైజీ టుడే & 369 రియాల్టర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మరియు రియల్ ఎస్టేట్ ఎక్స్‏పో జరగనుంది. ఈ ఎక్స్‏పోలో దాదాపు 35కు పైగా బ్రాండ్ పాల్గొననున్నాయి.

కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం దొరికింది. ఈ నెల 25న హనుమకొండలో మొదటి సారిగా ఫ్రాంచైజీ టుడే & 369 రియాల్టర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మరియు రియల్ ఎస్టేట్ ఎక్స్‏పో జరగనుంది. ఈ ఎక్స్‏పోలో దాదాపు 35కు పైగా బ్రాండ్ పాల్గొననున్నాయి. ఫుడ్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్ సంబందించిన దిగ్గజ బ్రాండ్లు వారి ఫ్రాంచైజీలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.. అతి తక్కువ ఖర్చుతో బిజినెస్ ప్రారంభించి ఎక్కువ లాభం పొందాలి అనుకునే వారికి ఈ ఎక్స్‏పో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నెల 28 ఆదరివారం రోజున ఈ "ఎక్స్ పో" ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నందు స్టాల్ల్స్ ఓపెన్‏లో ఉంటాయి.. ఎవరైనా స్టాల్ల్స్ బుక్ చేసుకోవాలనే వారు పేటీఎం ఇన్సైడర్ నుంచి లేక 9110393072 కాల్ చేసి స్టాల్ల్స్ బుక్ చేసుకోవచ్చు.

https://insider.in/business-expo-2023-may28-2023/event

Updated On 25 May 2023 3:17 AM GMT
Ehatv

Ehatv

Next Story