మే 17న (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్(Telagana Bhavan) లో బిఆర్ఎస్ పార్టీ(BRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(K.Chandrashekar rao) అధ్యక్షతన...

మే 17న (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్(Telagana Bhavan) లో బిఆర్ఎస్ పార్టీ(BRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(K.Chandrashekar rao) అధ్యక్షతన... బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ మీటింగ్ లో రాబోయే ఎన్నికలకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉంటుందా అనే అంశంపై కూడా పార్టీ నేతలతో చరిచిస్తారని తెలుస్తుంది.

Updated On 15 May 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story