అమరావతి(Amaravati) నిర్మాణానికి సరిపోయినన్ని నిధులు ఉన్నాయని ఇమంది రామారావు(Imandhi ramarao) అన్నారు.

అమరావతి(Amaravati) నిర్మాణానికి సరిపోయినన్ని నిధులు ఉన్నాయని ఇమంది రామారావు(Imandhi ramarao) అన్నారు. అమరావతి కోసం కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు(Airport), ఇంకా చాలా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చారు. దీంతో చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరించాలని.. ఎన్ని నిధులు వచ్చాయి.. ఎంత ఖర్చు పెట్టామని చెప్తూ శ్వేతపత్రం ఇస్తే ప్రతిపక్షాలకు విమర్శించే అవసరం ఉండదని ఇమంది రామారావు అన్నారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై సీనియర్ జర్నలిస్ట్(Senior Journalist) ఇమంది రామారావు విశ్లేషణ ఈ వీడియోలో..

Updated On 22 Oct 2024 2:30 PM GMT
Eha Tv

Eha Tv

Next Story