అమెరికాలోనీ డల్లాస్‏లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఐశ్వర్య రెడ్డి(Aishwarya Reddy) మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.. ఆమె మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. చదువులు కోసం అని వెళ్లినికూతురు ఇలా తిరిగిరావడాన్ని ఆ తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అమెరికాలోనీ డల్లాస్‏లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఐశ్వర్య రెడ్డి(Aishwarya Reddy) మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.. ఆమె మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. చదువులు కోసం అని వెళ్లినికూతురు ఇలా తిరిగిరావడాన్ని ఆ తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐశ్వర్య రెడ్డి మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి. ఉన్నత విద్యకోసం వెళ్లిన ఐశ్వర్య రెడ్డి ఆచూకీ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకురాగ తక్షణం స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అమెరికా కాన్సులేట్ తో సంప్రదింపులు జరిపారు.. ఆచూకీ కనుగొనడంతో పాటు జరిగిన ఘోరం తెలిసి జగదీష్ రెడ్డి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తోసుకొచ్చి ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు చేపట్టారు.

Updated On 11 May 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story