ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా భీంసరి(Bhinsari) గ్రామానికి చెందిన మునీశ్వర్‌ సత్యనారాయణ చేసింది తప్పుడు పనే అయినా అతడి ఐడియాను మాత్రం మెచ్చుకోవాలి. అసలు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అని అనిపిస్తుంటుంది.

ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా భీంసరి(Bheemseri) గ్రామానికి చెందిన మునీశ్వర్‌ సత్యనారాయణ చేసింది తప్పుడు పనే అయినా అతడి ఐడియాను మాత్రం మెచ్చుకోవాలి. అసలు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అని అనిపిస్తుంటుంది. ఇంతకీ ఈయన ఏం చేశారంటే బనియన్‌కు(Vest) 54 జేబులు(Pockets) కుట్టించుకున్నాడు. అన్ని జేబులు ఎందుకంటే మద్యాన్ని అక్రమంగా రవాణా(Illegal Alcohol transport) చేయాలి కదా! మహారాష్ట్రలో 48 దేశీదారు మద్యం సీసాలు కొనేసుకుని వాటిని ఆ జేబుల్లో పెట్టుకుని ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నాడు. ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఉన్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. అతడిని ఆపి తనిఖీ చేస్తే బండారం బయటపడింది. సత్యనారాయణపై కేసు నమోదు చేశారు.

Updated On 5 April 2024 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story