అదానీ గ్రూప్ సంస్థల(Adani group) చైర్మన్ శ్రీ గౌతమ్ అదాని(Gautham)..

అదానీ గ్రూప్ సంస్థల(Adani group) చైర్మన్ శ్రీ గౌతమ్ అదాని(Gautham).. సీఎం రేవంత్‌రెడ్డిని(CM revanth reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. అదానీ ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి(Skill university) రూ.100కోట్ల విరాళం(Donation) చెక్కు రూపంలో అందజేశారు. అదానీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు అదానీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ(Rahul gandhi) మాట్లాడుతుంటే.. మరోవైపు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అదానీతో విరాళం తీసుకోవడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story