భారత్‌-న్యూజిలాండ్‌(India vs New Zealand) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ కూడా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది

భారత్‌-న్యూజిలాండ్‌(India vs New Zealand) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ కూడా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ చేసిన 259 పరుగులను ఇండియా ఈజీగా అధిగమించేస్తుందని అనుకున్నాం కానీ.. మనవాళ్ల బ్యాటింగ్‌ చూస్తే అలా అనిపించడం లేదు. ఇప్పటికే నాలుగు వికెట్లు పోయాయి. జైస్వాల్‌(Jaiswal) 30 పరుగులు, శుభమన్‌ గిల్‌(subhman gill) 30 పరుగులు, కోహ్లీ(Virat kohli) ఒక పరుగు చేసి వెనుదిరిగారు. రిషబ్‌ పంత్‌(Rishabh panth), సర్‌ఫ్రాజ్‌ ఖాన్‌(Sarfaraz khan) బరిలో ఉన్నారు. ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్‌ 18 టీవీ చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ను అందులో వీక్షించవచ్చు. అది కాకపోతే జియో సినిమా యాప్‌లో(Jio Cinema App) కూడా మ్యాచ్‌ను చూడొచ్చు.

Eha Tv

Eha Tv

Next Story