ఐపీఎల్‌ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌లో CSK ఓడిపోయిన తర్వాత శృతి హాసన్ చేపాక్ స్టేడియంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలు వచ్చాయి.

ఐపీఎల్‌ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌లో CSK ఓడిపోయిన తర్వాత శృతి హాసన్ చేపాక్ స్టేడియంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శృతి చెన్నై ఫ్యాన్‌గా స్టేడియంలో మ్యాచ్ చూస్తూ, జట్టు ఓటమి తర్వాత ఎమోషనల్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించింది. చెన్నై సూపర్‌ కింగ్స్ స్కోరు: 154/10 (19.5 ఓవర్లలో)

డెవాల్డ్ బ్రెవిస్: 42 (25 బంతులు, 4 సిక్సర్లు), ఆయుష్ మాత్రే: 30 (18 బంతులు), రవీంద్ర జడేజా: 21 పరుగులు. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

ehatv

ehatv

Next Story