టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.ప్రారంభమైన హైఓల్టేజ్ మ్యాచ్. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.


Updated On 23 Feb 2025 9:30 AM GMT
ehatv

ehatv

Next Story