టీమిండియా(Team India) మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా మన హైదరాబాద్‌లో(Hyderabad)! హోటల్‌ బిజినెస్‌లో కోహ్లీ ఇంతకు ముందే అడుగుపెట్టాడు.

టీమిండియా(Team India) మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా మన హైదరాబాద్‌లో(Hyderabad)! హోటల్‌ బిజినెస్‌లో కోహ్లీ ఇంతకు ముందే అడుగుపెట్టాడు. న్యూవా, వన్‌ 8 కమ్యూనీ(Nueva, One 8 Commune) అనే రెస్టారెంట్లు కోహ్లీవే! ఇప్పుడు వన్‌ 8 కమ్యూనీకి సబంధించి కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో(Hitech City) ప్రారంభించాడు. ప్రారంభోత్సవానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ ప్లేయర్లు వచ్చి తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రెస్టారెంట్‌లో భారతీయ వంటకాలతో పాటు విదేశీ వంటకాలు కూడా ఉంటాయి.

Updated On 24 May 2024 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story