ఇంగ్లాండ్‌తో (England) తదుపరి మూడు టెస్టులకు గాను బీసీసీఐ (BCCI) భారత జట్టును (Team India) ప్రకటించింది. తదపురి మూడు టెస్టులకు కోహ్లీ (Kohili) దూరంగా ఉండనున్నారు. కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని, ఈ కారణంతోనే ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారని తెలుస్తోంది

ఇంగ్లాండ్‌తో (England) తదుపరి మూడు టెస్టులకు గాను బీసీసీఐ (BCCI) భారత జట్టును (Team India) ప్రకటించింది. తదపురి మూడు టెస్టులకు కోహ్లీ (Kohili) దూరంగా ఉండనున్నారు. కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని, ఈ కారణంతోనే ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా కొనసాగనున్నారు. ఈ జట్టులో బూమ్రా, జైస్వాల్, శుభ్‌మన్‌గిల్, రాహుల్, పాటిదార్, సర్ఫరాజ్‌ఖాన్, ధ్రువ్‌ జురెల్, కె.ఎస్.భరత్, అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్, సిరాజ్, ముకేష్‌ కుమార్, ఆకాష్‌ దీప్‌లను ఎంపిక చేశారు. ఫిట్‌నెస్‌ను బట్టి కె.ఎల్.రాహుల్, జడేజా జట్టులోకి వస్తారని బీసీసీఐ తెలిపింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చెరో టెస్టులో గెలిచి సమ ఉజ్జీలుగా భారత్, ఇంగ్లాండ్‌ ఉన్నాయి.

Updated On 10 Feb 2024 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story