✕
భారత పాస్ట్ బౌలర్ మహ్మద్షమీ తల్లి వద్ద విరాట్ కోహ్లీ ఆశీర్వాదాలను తీసుకున్నాడు.

x
భారత పాస్ట్ బౌలర్ మహ్మద్షమీ తల్లి వద్ద విరాట్ కోహ్లీ ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ జట్టు గెలిచింది. అనంతరం విరాట్ నేరుగా షమీ తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ehatv
Next Story