తెలుగురాష్ట్రాల్లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు మరోసారి భారీగా పెరిగాయి.

తెలుగురాష్ట్రాల్లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెంట్ల 10 గ్రాముల బంగారం వెయ్యి రూపాయలు పెరిగి 57,650కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 పెరిగి రూ.62,890కి చేరింది. కిలో వెండి ఈ ఒక్కరోజే దాదాపు రూ.2,500 పెరిగి రూ.79,500కు చేరుకుంది. నిన్న కొంతమేర తగ్గినా ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Updated On 14 Dec 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story