వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలే అయినా ఏదో కొత్తదనం. కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ భూమిపై అవతరించారు. శ్రీవారి అవతరణ రోజున చక్రస్నానం నిర్వహిస్తారు.సరిగ్గా అందుకు తొమ్మిది రోజుల ముందు నుంచి జన్మదిన వేడుకలను సాక్షాత్తు మహా విష్ణువు పుత్రుడైన బ్రహ్మదేవుడు నిర్వహిస్తారు.అందుకే తిరుమల కొండలపై జరిగే ఈ ఉత్సవాలకు బహ్మోత్సవాలని పేరు వచ్చింది.

Updated On 14 Oct 2023 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story