తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavams) నయనానందకరంగా సాగుతున్నాయి. అయిదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ(Mohini) అవతారంలో శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు వరాలు ప్రసాదించారు.

Updated On 22 Sep 2023 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story