విఘ్నేశ్వరుడి ఆలయాలు ప్రపంచమంతటా ఉన్నాయి. అయితే అత్యంతపురాతన ఆలయం మాత్రం తమిళనాడులోని(Tamilnadu) తిరుచ్చిలో(Tiruchi) ఉంది. ఇదే రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌గా(Rock Fort Temple) ప్రసిద్ధి చెందింది. పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి మహాబలిపురమే కాదు.ఈ ఆలయం కూడా మచ్చుతునకే! ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ అరుదైన ఆలయాన్ని ఎందరో రాజులు అభివృద్ధి చేశారు. ఒకే శిలపై మూడు దేవాలయాలను ఇక్కడే చూడగలం. పర్వతంపై 83 మీటర్ల ఎత్తునున్న శిలపై ఆలయాన్ని నిర్మించారు.

Updated On 17 Sep 2023 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story